మద్దిశెట్టి కి మహారాష్ట్ర నుండి పిలుపు.
ఇందూరు వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో మే 31
విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కార్యకాయం నుండి జాతీయ కన్వీనర్ ముఖేష్ నాథ్, జాతీయ ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఠాకూర్ నుండి మహారాష్ట్ర లో ఉన్న కార్యాలయానికి రావాలని ఫోన్ ద్వారా ఆహ్వానించారు. మహారాష్ట్ర లోని నాగపూర్ కి ది. 03.06.2025 తేదీన మద్దిశెట్టి మరియు బృందంతో బయల్దేరుతారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ పూజారులకు సంబంధించి గుడుల నిర్మాణ జాబితాను 3 వ తేదీన అందజేయడం జరుగుతుంది. అట్టి జాబితాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు యోగి ఆదిత్యనాథ్ కి అందజేయడం జరుగుతుంది.