తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకముగా ప్రవేశ పెట్టిన “భూ భారతి” చట్టం అమలులో భాగంగా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను రెవిన్యూ సదస్సులు ది: 03.06.2025 నుండి 12.06.2025 వరకు నిర్వహించడం జరుగుతుంది.
ఇందూర్ వార్త ఖమ్మం భద్రాది జిల్లా బ్యూరో మే 31
ఇందులో భాగంగా మీ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉన్న యడల మీ గ్రామంలో నిర్వహించు రెవిన్యూ సదస్సు లో ధరఖాస్తులు ఇవ్వగలరు
తహశీల్దార్, బూర్గంపహాడ్